కన్నీటితో ప్రసంగాన్ని ముగించిన మంత్రి తుమ్మల.
వెబ్ న్యూస్ – మే 14/26). రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ…. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి…