సైబర్ మోసానికి గురైన రైతు – 2.2 లక్షల మాయం.
SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పెనుబల్లి మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన ఓ రైతు సైబర్ మోసానికి గురవడంతో, తన బ్యాంక్ ఖాతా నుండి తెలియకుండా రూ.2,22,011 మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పొలం కౌలు చేసుకుంటూ…