క్రిస్టియన్ భవన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ దంపతులు.
సత్తుపల్లి టౌన్, జూన్ 08 (TV6 24/7 NEWS):సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్కు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధే…
జ్యోతి కృష్ణారావును అభినందించిన టిడిపి మండల కమిటీ సభ్యులు.
పెనుబల్లి మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన కోమటి జ్యోతి కృష్ణారావు ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. ఆదివారం పెనుబల్లి మండలం తెలుగుదేశం పార్టీ…
పేదవారి సొంతిటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం.
తల్లాడ మండలం , జూన్7 (TV6 24/7 NEWS): తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఆదివారం విచ్చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కు భారీ కాన్వాయ్తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.…
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపించండి. ఎం అంజయ్య సిపిఎం.
కల్లూరు మండలం, జూన్ 07 (TV6 24/7 NEWS): కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురంలో 90 రోజుల ప్రణాళిక గ్రామ సభ హైస్కూల్ నందు సర్పంచి నాయుడు వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగినది ఘనంగా నిర్వహించారు. ఈ సభలో కల్లూరు ఎమ్మార్వో వీఆర్వో…
కల్లూరు డివిజన్ పోలీసుల హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కల్లూరు, జూన్ 7 (TV6 24/7 NEWS): గృహ చోరీలు, రాత్రివేళ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్లూరు డివిజన్ ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. ఇళ్లకు తాళాలు సరిగా వేయడం, నగదు, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరచడం,…
పుచ్చిపోయిన జీలుగు విత్తనాలు.. అధికారులపై రైతుల ఆగ్రహం.
కల్లూరు మండలం, జూన్ 6 (TV6 24/7 NEWS): న్యూస్ కు స్వాగతం. ఇటీవల రైతులకు అధికారులు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందజేశారు. దీనిలో భాగంగా కల్లూరు మండలం ఎర్ర బంజర గ్రామ రైతులకు కూడా కల్లూరు మండల కేంద్రంలో పచ్చిరొట్ట…
మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
కల్లూరు మండలం, జూన్ 6 (TV6 24/7 NEWS): కల్లూరు మండలం చంద్రుపట్ల గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘం నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణి డాక్టర్ సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.…
లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
సత్తుపల్లి పట్టణం, జూన్06 (TV6 24/7 NEWS): సత్తుపల్లి పట్టణం, ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలోఎమ్మెల్యే రాగమయి దయానంద్ 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు 8,51,500/- రూపాయలు విలువ గల…
చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
సత్తుపల్లి టౌన్, జూన్ 5 (TV6 24/7 NEWS):ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పట్టణంలోని జెవిఆర్ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ…