పామ్ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన ఎంఎల్ఏ రాగమయి దయానంద్ దపతులు.
వేంసూరు మండలం మండలం, జూన్ 5 (TV6 24/7 NEWS): కల్లూరు గూడెంలో ఇటీవల శంకుస్థాపన చేసిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ శుక్రవారం…