ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు నిర్వహణ వ్యవస్థ బలోపేతం చేసాం… మంత్రి పొంగులేటి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రాష్ట్ర విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ…

ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా సరిహద్దు తనిఖీలు

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). రాబోయే బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలఖమ్మం జిల్లా…

ఆన్లైన్ మోసాలకు బలైన మరో యువకుడు.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). పెనుబల్లి మండలం పరిధిలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ షాప్ నిర్వహించుకుంటున్న యువకుడు ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు.…

పెనుబల్లి మండలంలో రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలు నలుగురికి గాయాలు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సోమవారం సాయంత్రం విఎం బంజర్ – కొత్తగూడెం జాతీయ రహదారిపై రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరగగా నలుగురికి గాయాలయ్యాయి. ఒకటి…

జైశ్రీరామ్ నినాదంతో మారు మ్రోగిన సత్తుపల్లి.

SPL6 LIVE NEWS (డిజిటల్ మీడియా నెట్వర్క్). సత్తుపల్లి పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. హనుమాన్ నగర్ నుంచి మెట్ట అంజనేయస్వామి…

అభివృద్ధి ప్రజా సంక్షేమలో పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో…

మహిళా హామీల అమలుకు గ్రామ స్థాయి నుంచే ఉద్యమిస్తాం… తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య.

SPL6 LIVE NEWS (డిజిటల్ న్యూస్). ఖమ్మం జిల్లా వైరాలో ఘనంగా జరిగిన మహిళా సమాఖ్య 22వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు కేంద్ర,…

మరో సైబర్ నేరస్తుణ్న అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు.

SPL6 LIVE NEWS (డిజిటల్ న్యూస్). ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన నిందితుడు కడలి చంద్రశేఖర్(23)ను…

బిఆర్ఎస్ పార్టీ ఆన్లైన్ సభ్యత్వం పై దృష్టి సారించండి – మాజీ ఎమ్మెల్యే సండ్ర.

ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ నమోదు కార్యక్రమం త్వరలో జరుగుతుందని గ్రామస్థాయి నాయకులతో కలిసి ప్రతి గ్రామంలో బిఎల్ఓ లు దగ్గర ఉన్నటువంటి ఓటర్ల జాబితా పరిశీలించి…

ముగ్గురుని కంటే 30 వేలు నలుగురిని కంటే 40 వేలు ఆ సిఎం కీలక ప్రకటన.

గత కొంతకాలంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా జనాభా నియంత్రణపై ఇటీవల…