చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి. ఎమ్మెల్యే రాగమయి దయానంద్.
సత్తుపల్లి టౌన్, జూన్ 5 (TV6 24/7 NEWS):ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ శుక్రవారం పట్టణంలోని జెవిఆర్ పార్క్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ…